హైదరాబాద్లో రూ.100 కోట్లతో ఇన్నోవేషన్ పార్కు

- A
- A+
- A++

హైదరాబాద్: నగరంలోని బిట్స్ పిలానీ క్యాంపస్లో రూ.100 కోట్లతో ఇన్నోవేషన్ పార్కు ఏర్పాటు చేయనున్నారు. బిట్స్ పిలానీ, యాక్సిస్ బ్యాంకు కలిసి దీన్ని ఏర్పాటు చేయనున్నాయి. పారిశ్రామిక పరిశోధన, సాంకేతికత, ఆవిష్కరణల విభాగాల్లో ఇది పనిచేయనుంది.
► Read latest Hyderabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Jun 2026 17:50 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- చేవెళ్ల తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ [ 16-08-2026] వివాదాలు లేని భూములను 22ఏ నుంచి తొలగిస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి స్పష్టం చేశారు.
- నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె వివాహం.. హాజరైన ప్రముఖులు [ 16-08-2026] నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
- నడక ఓ సాహసం.. దాటడం ఓ యుద్ధం [ 16-08-2026] మహానగరంలో రోడ్డు దాటడం దినదినగండంలా మారుతోంది. రద్దీ కూడళ్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఇతర సదుపాయాలు లేక పాదచారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. పెరుగుతున్న రద్దీ, వాహనదారుల కోసం రహదారుల నిర్మాణం, విస్తరణ, పై వంతెనలు కొత్తగా అందుబాటులోకి వస్తున్నా.. పాదచారుల భద్రతకు ఆ స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదు.
- ఇస్రో ఒప్పందం ఈసురోమని.. [ 16-08-2026] జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా ఖగోళ శాస్త్ర పరిశోధనల కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన దశలోనే ఆగిపోయింది. రెండేళ్ల కిందట ఇస్రో.. రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కేంద్రాన్ని జేఎన్టీయూలో నెలకొల్పాలని నిర్ణయించాయి.
- తిరంగ.. ప్రగతి తరంగ [ 16-08-2026] మహానగరంలో శనివారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యా సంస్థలు, కాలనీ సంఘాలు, బస్తీల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. వివిధ ప్రాంతాల్లో రాజకీయ పార్టీల నేతల ఆధ్వర్యంలో జెండా ఎగరవేశారు.
- ప్రగతిపథంలో రంగారెడ్డి జిల్లా [ 16-08-2026] అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతిలో రంగారెడ్డి జిల్లా వేగంగా ముందుకు సాగుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడంతో పాటు జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు సమష్టి కృషి చేయాలి.
- స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయోచ్ [ 16-08-2026] ప్రజాపంపిణీ వ్యవస్థను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా, సమర్థంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు.
- కూకట్పల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు డిమాండ్ [ 16-08-2026] కూకట్పల్లి నియోజవర్గంలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లకు ప్రజల నుంచి ఎక్కువ దరఖాస్తులు అందాయి. సగటున ఒక్కో ఫ్లాటుకు 20 మంది దరఖాస్తు చేసుకున్నారు.
- కొత్త బైక్పై బోనాలకెళ్తుండగా.. లారీ ఢీకొని డిగ్రీ విద్యార్థిని దుర్మరణం [ 16-08-2026] బైక్పై సొంతూరికి వెళ్తుండగా లారీ ఢీకొని బాలిక దుర్మరణం చెందారు. ప్రమాదంలో తల్లిదండ్రులు గాయపడ్డారు. ఘట్కేసర్ ఎస్సై శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం..
- తాత అస్థికలు కలపడానికొచ్చి.. గోదావరిలో మునిగి మనవడి మృతి [ 16-08-2026] కన్నతండ్రి ముందే కుమారుడు నీటిలో మునిగి మృతి చెందాడు. తాత అస్థికలు గోదావరిలో కలపడానికి వచ్చి నదిలో మునిగి మనవడు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా బాసరలో చోటుచేసుకుంది.
- రేపు నీటి సరఫరాకు అంతరాయం [ 16-08-2026] మహా నగరానికి తాగునీటిని సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టులోని పైపులైన్ మెయిన్ జంక్షన్ పనులు, ఫేజ్ నాలుగులోని పంపుహౌస్లో వాల్వుల మార్పిడి పనులతో వివిధ ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
- గోల్కొండ కోటలో స్వేచ్ఛా గీతిక [ 16-08-2026] చారిత్రక గోల్కొండ కోటలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవం అట్టహాసంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉదయం 9.55కు ప్రధాన గేటు వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
- పాతబస్తీకి మెట్రో కళ [ 16-08-2026] పాతనగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులకు అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఇమ్లీబన్ ఎంజీబీఎస్ నుంచి దారుల్షిఫా, మీర్చౌక్, అలిజాకోట్ల, హరిబౌలి, శాలిబండ మీదుగా ఫలక్నుమా వరకు ఏడున్నర కి.మీ.మేర రహదారి వందడుగులకు పైగా విస్తరించేలా భూసేకరణ చేపట్టారు.
- ఆత్మవిశ్వాసం నడిపిస్తోంది! [ 16-08-2026] బ్యాటరీతో నడిచే మూడు చక్రాల బండిపై ఫుడ్ డెలివరీ చేస్తున్న ఈ వ్యక్తి పేరు విజయ్. కొన్నేళ్ల క్రితం కర్ణాటక నుంచి కుటుంబంతో సహా నగరానికి వచ్చారు. ఇక్కడ సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వారు.
- జలం ఇంకించాలి.. వృథాను అరికట్టాలి [ 16-08-2026] నగరంలో పెరుగుతున్న ట్యాంకర్ల డిమాండ్ను తగ్గించడంపై జలమండలి దృష్టి సారించింది. సాధారణంగా వేసవిలోనే వాటి కోసం ప్రజలు ఎదురుచూసేవారు. కొన్నేళ్లుగా జనవరి నుంచే ట్యాంకర్లకు డిమాండ్ మొదలవుతూ జూన్, జులై వరకు కొనసాగుతోంది.
- దోమలు గుయ్మంటున్నాయ్ [ 16-08-2026] మహానగర వ్యాప్తంగా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. మూసీ పరీవాహక ప్రాంతం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. మరోవైపు డెంగీ కేసులు పెరుగుతున్నాయి.
- పనుల్లో వేగం.. సమన్వయం సులభతరం [ 16-08-2026] హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) పరిధిలో ఉన్న రోడ్ల నిర్మాణ, నిర్వహణ బాధ్యతలన్నింటినీ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(హెచ్జీసీఎల్)కు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.
- 80 ఏళ్లుగా ఆ కుటుంబానిదే ఘనత [ 16-08-2026] చారిత్రక పురానాపూల్ చౌరస్తాలో స్వాతంత్య్ర సమరయోధులు దివంగత కుందన్లాల్ జైస్వాల్ తనయులు రాజేందర్ పర్షాద్ జైస్వాల్ మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
- దాబాల వద్ద గొడవ.. యువకులపై కేసు [ 16-08-2026] తూప్రాన్ బైపాస్ శివారులో దాబాల వద్ద మద్యం మత్తులో గొడవ పడిన వారిపై శనివారం కేసు నమోదైంది. స్థానికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్లో పనిచేసే ఓ పోలీసు అధికారి ఇద్దరు కుమారులు మరో ఇద్దరు యువకులు కలిసి తూప్రాన్ శివారులో దాబాల వద్దకు వచ్చారు.
- మనశ్శాంతికి మార్గదర్శకంగా భగవద్గీత [ 16-08-2026] అబిడ్స్లోని ఇస్కాన్ ఆలయ స్వర్ణోత్సవాలు ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైభవాల నడుమ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
- విద్యుత్తు ఎఫ్వోసీల నిర్వహణకు కొత్త నిబంధనలు [ 16-08-2026] విద్యుత్తు అంతరాయాలపై స్థానికంగా ఫిర్యాదు చేసేందుకు సెక్షన్లలో ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్లు (ఎఫ్వోసీ) ఏర్పాటు చేశారు. సమస్యల పరిష్కారానికి మెట్రోజోన్లో సెంట్రల్ బ్రేక్ డౌన్ సిబ్బంది (సీబీడీ) ఉన్నారు.
- 100 అడుగుల ఎత్తున జాతీయ జెండావిష్కరణ [ 16-08-2026] స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం 10 వేల దేశీయ జాతి మొక్కలు నాటి ఐఐటీయన్లు ఆదర్శంగా నిలిచారు. ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి పాల్గొని మొక్కలు నాటారు.
- వడివడిగా భూసేకరణకు అడుగులు [ 16-08-2026] గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పనులను ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యంలో మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు రెవెన్యూ అధికారులు వరుసగా తాఖీదులు ఇస్తున్నారు.
- అభివృద్ధిలో వేగం.. ప్రగతి పథం [ 16-08-2026] సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో జిల్లా ప్రగతి పథంలో దూసుకెళుతోందని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు.
- ఘనం.. గనుల ఆదాయం [ 16-08-2026] ఖనిజాల వెలికితీత ద్వారా జిల్లా గనుల శాఖకు రాయల్టీ రూపంలో 2026- 27 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో రూ.59.60 కోట్ల ఆదాయం సమకూరింది.
- ఇంట్లో తవ్వకాలు.. అంగన్వాడీ పిల్లల గైర్హాజరు! [ 16-08-2026] మండలంలోని గుంతబాస్పల్లిలో ఓ మహిళ ఆమె ఇంట్లో నాలుగు రోజులుగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిచేత తవ్వకాలు జరిపించడంపై పోలీసులు విచారించారు.
- క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు ముగిసిన దరఖాస్తుల గడువు [ 15-08-2026] క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తుల గడువు ముగిసింది. నగరంలోని 16 నియోజకవర్గాల్లో మొత్తంగా 60,014 దరఖాస్తులు వచ్చాయి.
- నకిలీ గుర్తింపుతో పాస్పోర్టులు.. వీసాకు ప్రయత్నించి అరెస్టు [ 15-08-2026] వేర్వేరు పేర్లు, పుట్టిన తేదీలతో బహుళ పాస్పోర్టులు తీసుకొని అమెరికా వీసా పొందేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
- కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రంపై దాడి.. ఇద్దరు అరెస్ట్ [ 15-08-2026] కల్తీ, గడువు ముగిసిన ఆహార పదార్థాల తయారీ కేంద్రంపై సైబరాబాద్ సీపీ టాస్క్ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది.
- కత్తెరతో కడుపులో పొడిచిన తమ్ముడు.. అన్న మృతి [ 15-08-2026] అన్నాతమ్ముళ్ల మధ్య చెలరేగిన ఆర్థిక వివాదం.. ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.
- కోటీశ్వరుడిలా బిల్డప్.. ఆపై బంగారంతో ఉడాయింపు [ 15-08-2026] స్నాప్చాట్, ఇన్స్టాలో పరిచయం.. ఆ వెంటనే ప్రేమ. ఖరీదైన కార్లలో తిరుగుతూ, విలాసవంతమైన జీవితం చూపిస్తూ నమ్మిస్తారు.
- వరంగల్-హైదరాబాద్ హైవేపై ప్రమాదం: బాలిక మృతి [ 15-08-2026] మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది.
- తనిఖీకి వచ్చి..ఆభరణాలు కాజేసిన డీసీసీబీ మేనేజర్ [ 15-08-2026] డీసీసీబీ మోమిన్పేట శాఖలో 96.1 గ్రాముల బంగారు ఆభరణాల తస్కరణ కేసు ఇంటి దొంగ పనేనని పోలీసులు తేల్చారు.
- ఆరేళ్ల నుంచే బొల్లా బ్రదర్స్ ‘మత్తు దందా’ [ 15-08-2026] కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న అన్నదమ్ములు.. డబ్బు సంపాదించేందుకు ‘మత్తు’ దందాకు తెరలేపారు.
- ఆర్థిక మోసాలు చేస్తున్న నకిలీ పోలీసు అధికారి గుట్టురట్టు [ 15-08-2026] తాను ఇంటిలిజెన్స్ విభాగంలో డీఐజీ స్థాయి అధికారినని ప్రజలను నమ్మించి ఆర్థిక మోసాలు చేస్తున్న వ్యక్తితోపాటు అతనికి సహకరించిన భార్యను కీసర పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
- రెండు దశలు.. ఒకే ట్రాక్ [ 15-08-2026] మెట్రోరైలు మొదటిదశతో రెండోదశ అనుసంధానంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది.
- గ్రేటర్లో 15.93 లక్షల డిజిటల్ రేషన్ కార్డులు [ 15-08-2026] గ్రేటర్ పరిధిలో 15.93 లక్షల మందికి డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
- స్పందన అంతంతే..! [ 15-08-2026] కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలోని బోర్డు స్థలాలకు వేలంపాట నిర్వహించగా.. స్థిరాస్తి వ్యాపారుల నుంచి ఆశించిన స్పందన రాలేదు.
- ఇబ్రహీంపట్నం, మిధాని డిపోల్లో ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు [ 15-08-2026] నగరంలో ఇబ్రహీంపట్నం, మిధాని బస్ డిపోల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఆర్టీసీ శ్రీకారం చుట్టింది.
- నీళ్లలాంటి పప్పు.. ఉడకని అన్నం తినేదెలా? [ 15-08-2026] నీళ్లలాంటి పప్పు, ఉడికీ ఉడకని అన్నం, చాలీచాలని పెరుగు, తిందామంటే రుచి ఉండదు.
- జలమండలి హడ్కో రుణానికి మంత్రిమండలి ఆమోదం [ 15-08-2026] మహానగరానికి తాగునీటిని సరఫరా చేసే జలమండలికి రూ.2,944 కోట్ల హడ్కో రుణానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
- లోక్భవన్.. లోక‘హితం’ కోసం [ 15-08-2026] లోకహితం కోసం లోక్భవన్ తీసుకుంటున్న చర్యలు ఆపన్నులకు అభయహస్తం అందిస్తున్నాయి.
- డిపాజిట్లు పోగేసి..బోర్డు తిప్పేసి.. [ 15-08-2026] బోర్డు తిప్పేసేలోపే వీలైనంత మేర డిపాజిట్లు వసూలు చేసేందుకు నిందితులు చాలా ఎత్తులు వేశారు.
- ఇస్కాన్ స్వర్ణోత్సవం నేటి నుంచే [ 15-08-2026] అబిడ్స్లోని ఇస్కాన్ సేవా ప్రస్థానంలో అరుదైన మైలురాయిని చేరుకుంది.
- ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి.. రూ.19 లక్షల పరిహారం మంజూరు [ 15-08-2026] ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మహిళ ప్రాణాలు కోల్పోగా.. బాధిత కుటుంబానికి రూ.19,31,540 పరిహారం చెల్లించాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మోటార్ ప్రమాదాల క్లెయిమ్స్ ట్రైబ్యునల్ తీర్పు వెలువరించింది.
- మినీ గ్యాస్ సిలిండర్ల తయారీ ముఠా అరెస్ట్ [ 15-08-2026] నిబంధనలకు విరుద్ధంగా మినీ గ్యాస్ సిలిండర్లను తయారు చేసి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆర్జీఐఏ పోలీసులు పట్టుకున్నారు.
- ఆ సమయం.. కఠినమైంది! [ 15-08-2026] ఇటీవల ఓ సినీనటి తెల్లవారుజామున అవుటర్పై కారులో ప్రయాణిస్తున్నారు.
- నెట్మీటర్ల కొరత లేకుండా చూడండి [ 15-08-2026] దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్) సీఎండీ జితేశ్ వి పాటిల్ శుక్రవారం హబ్సిగూడ, మౌలాలి వినియోగదారుల సేవా కేంద్రాలను, మౌలాలి సబ్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
- ఎస్బీఐకి రూ.3.23 కోట్ల టోకరా [ 15-08-2026] ఎస్బీఐ సిటీ సెంటర్ బ్రాంచ్ అధికారులను నమ్మించి రూ.3.23 కోట్లు మోసగించారంటూ క్వాలిటీ ప్లాజా ఆటో కార్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లు నడిపల్లి సాయి తరుణ్,
- ఇచ్చుకున్నానమ్మ వాయినం.. పుచ్చుకున్నానమ్మ వాయినం [ 15-08-2026] కేపీహెచ్బీ పరిధి మలేసి యన్ టౌన్షిప్ (రెయిన్ ట్రీ పార్కు)లో శుక్రవారం ఈనాడు, ఈటీవీ, ఈఎఫ్ఎం ఆధ్వర్యంలో జోస్ అలుక్కాస్ సౌజన్యంతో శ్రావణ శుక్రవారం పూజలు భక్తిశ్రద్ధలతో సాగాయి.
- నకిలీవి అంటగట్టి..కర్షకులను ముంచి.. [ 15-08-2026] జిల్లాలో ఇటీవల ఆన్లైన్ వేదికగా విక్రయించిన ఎరువులు నకిలీవని తేలుతోంది. ఇప్పటి వరకు రెండు చోట్ల నుంచి వచ్చిన ఫలితాల్లో ఇది రుజువైంది.