At Home: ఏపీ లోక్భవన్లో ఎట్ హోం కార్యక్రమం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

విజయవాడ: రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ లోక్భవన్లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అతిథులకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సవిత, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్జీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్కు నేతలు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.






