Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 📍 Telangana Dec 20, 8:59 AM
పైసా పెట్టారు.. పదవి పట్టారు సర్పంచి... ఒకప్పుడు గ్రామంలో పలుకుబడి ఉండి ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న వారికి అందే గొప్ప పదవి. కాలక్రమేణా ఈ ప్రథమ పౌరుడి కుర్చీ కాసులతో వచ్చిన వారికి అందుతోంది.
Eenadu 📍 Telangana Dec 20, 8:59 AM
వ్యక్తిగత సమాచారానికి భద్రత దిశగా అడుగులు
Andhra Jyothy 📍 Telangana Dec 19, 11:05 PM
చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
Andhra Jyothy 📍 Telangana Dec 19, 11:05 PM
డాక్టర్‌ లైసెన్స్‌ రద్దు చేయాలని ఫిర్యాదు
Andhra Jyothy 📍 Telangana Dec 19, 11:05 PM
ప్రకృతి విపత్తుల సమయంలో తక్షణమే స్పందించాలి
Andhra Jyothy 📍 Telangana Dec 19, 11:05 PM
- కేంద్రాల్లో వెక్కిరిస్తున్న ఖాళీలు
Andhra Jyothy 📍 Telangana Dec 19, 11:05 PM
చట్టాలపై అవగాహనతోనే హక్కుల రక్షణ
Andhra Jyothy 📍 Telangana Dec 19, 11:05 PM
సర్పంచ్‌లు బాధ్యతాయుతంగా పని చేయాలి
Andhra Jyothy 📍 Telangana Dec 19, 10:11 PM
- జిల్లాలో 10 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం
Andhra Jyothy 📍 Telangana Dec 19, 10:11 PM
- సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
Eenadu 📍 Telangana Dec 19, 9:42 PM
ఘనంగా హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ప్రారంభం
Sakshi 📍 Telangana Dec 19, 8:58 PM
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Andhra Jyothy 📍 Telangana Dec 19, 8:30 PM
పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లను తొలగించిన సర్కార్
Andhra Jyothy 📍 Telangana Dec 19, 8:23 PM
బెస్ట్ ఫిల్మ్ మేకర్స్‌ స్టేట్‌గా తెలంగాణ నిలవాలి: మంత్రి కోమటిరెడ్డి
Eenadu 📍 Telangana Dec 19, 8:23 PM
తెలంగాణలో పీఏసీఎస్‌లు, డీసీసీబీల పాలక వర్గాలు రద్దు
Eenadu 📍 Telangana Dec 19, 7:40 PM
సీసీఎంబీ పరిశోధనలో వెల్లడి
Eenadu 📍 Telangana Dec 19, 7:40 PM
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పంచాయతీ ఫలితాలే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల ప్రజాపాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మూడింట రెండో వంతు స్థానాలు కాంగ్రెస్‌కే దక్కాయని చెప్పారు.
Eenadu 📍 Telangana Dec 19, 7:40 PM
ఫోన్‌ ట్యాపింగ్‌పై సిట్‌ ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో మరో సంచలనం. ఈ కేసు నమోదైన దాదాపు 21 నెలల తర్వాత ప్రభుత్వం తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేయడం కీలక పరిణామంగా మారింది.
Eenadu 📍 Telangana Dec 19, 7:40 PM
సింగరేణిపై రూ.47 వేల కోట్ల అప్పుల భారం గత భారత రాష్ట్ర సమితి, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలవల్ల రాష్ట్రంలో విద్యుత్‌ వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చిందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.
Eenadu 📍 Telangana Dec 19, 7:40 PM
ప్రజావాణిలో 74శాతం ఫిర్యాదులు పరిష్కరించాం: డిప్యూటీ సీఎం భట్టి