జర్మనీ ఫుట్‌బాల్ జట్టు క్యాంప్‌లోకి విష సర్పం

Eenadu icon
By Sports News Team Published : 17 Jun 2026 14:32 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్ డెస్క్‌: ఫిఫా ప్రపంచ కప్‌లో జర్మనీని ప్రత్యర్థులు కాకుండా ఓ పాము హడలెత్తించింది. తాము ఉంటున్న శిబిరంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫిఫా వరల్డ్ కప్ కోసం జర్మనీ నార్త్ కరోలినాలోని విన్‌స్టన్-సేలంలో తమ క్యాంప్‌ను ఏర్పాటు చేసుకుంది. అయితే, అక్కడ గడ్డి కింద ఓ విషపూరిత పాము ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. జర్మనీ వాళ్లకు మాత్రమే కాకుండా.. స్విట్జర్లాండ్, నార్వే ప్లేయర్లకూ పాములు కనిపించాయని, వారిని ఆందోళనకు గురి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై జర్మనీ కెప్టెన్ జాషువా కిమ్మిచ్ స్పందించాడు. 

"జర్మనీలో అయితే మీరు వ్యూహాలు, గాయాలు, తదుపరి ప్రత్యర్థి గురించి మాత్రమే ఆందోళన చెందుతారు. కానీ ఇక్కడ, గడ్డిలో ఏముందో అని కూడా ఆలోచించాల్సి ఉంటుంది" అని కిమ్మిచ్ వ్యాఖ్యానించాడు. కిమ్మిచ్, అతడి సహచరులు కాపర్‌హెడ్ (copperhead) పామును చూశారని కూడా ఓ వెబ్‌సైట్ పేర్కొంది. ఇది నార్త్ కరోలినాలో సాధారణంగా కనిపించే ఒక విషపూరితమైన సర్పంగా తెలుస్తోంది. అయితే, ఎవరికీ ఏమీ హాని జరగలేదని ఫిఫా వర్గాలు పేర్కొన్నాయి.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • బంగ్లా చేతిలో సొంత గడ్డపై ఓటమి.. అత్యంత అవమానకరం: ఆసీస్‌ మాజీలు తమ క్రికెట్ చరిత్రలో ఈ ఓటమి అత్యంత అవమానకరమైందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
  • వేడి దెబ్బకు వాంతులు.. సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్‌ టెన్నిస్ స్టార్ ఆటగాడు జకోవిచ్‌ వాతావరణం దెబ్బకు తీవ్రంగా ఇబ్బంది పడిన ఘటన సిన్సినాటి ఓపెన్‌లో చోటు చేసుకుంది.
  • చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. ఆస్ట్రేలియాపై ఘన విజయం ఆసీస్‌ను తమ సొంత గడ్డపై ఓడించడం చాలా కష్టం. కానీ, బంగ్లాదేశ్‌ తొలిసారి విజయం సాధించి చరిత్ర సృష్టించింది.
  • టీ బ్రేక్.. ఐదు వికెట్లు కోల్పోయిన టీమ్ఇండియా గాలె వేదికగా శ్రీలంక - భారత్‌ జట్ల మధ్య తొలి టెస్టు. 
  • గాంధీ జయంతి రోజునే వన్డే ప్రపంచ కప్‌ ప్రారంభం! వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్‌ను ఓ ప్రత్యేకమైన రోజున ప్రారంభించేందుకు ఐసీసీ ఆలోచనలు చేస్తోంది.
  • 30 వేదికలు.. 30 మ్యాచులు.. సచిన్ సరసన యశస్వి జైస్వాల్ యశస్వి జైస్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఇద్దరు భారత క్రికెటర్లు మాత్రమే ఆ జాబితాలో ఉండగా.. యశస్వి ఇప్పుడు వారి సరసన చేరాడు.
  • శ్రీలంకతో తొలి టెస్ట్‌.. ఫస్ట్‌ డే హైలైట్స్‌ శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆటలో భారత్‌ హవా సాగింది.
  • ఆంధ్ర క్రికెట్లోనూ అడుగు తెలంగాణలో ఈ ఏడాదే మొదలైన టీజీ20 లీగ్‌లో అత్యధిక బిడ్‌తో హైదరాబాద్‌ ఫ్రాంఛైజీని దక్కించుకున్న రామోజీ గ్రూపు సంస్థ ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌..
  • ఘనారంభం లంక పర్యటనలో టీమ్‌ఇండియా ఆరంభం అదిరిపోయింది. గాలె టెస్టులో గిల్‌ బృందం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.
  • బోణీ అదిరింది హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు అదిరే ఆరంభం. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ముందుండి నడిపించిన వేళ టోర్నీలో జట్టు బోణీ కొట్టింది.
  • భారత్‌కు చైనా పరీక్ష మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ తొలి సవాల్‌కు సిద్ధమైంది. ఆదివారం పూల్‌-డిలో బలమైన చైనాతో సలీమా బృందం తలపడనుంది.
  • చరిత్రకు చేరువలో.. ఆస్ట్రేలియాతో తొలి టెస్టుపై బంగ్లా పట్టు ఆస్ట్రేలియా పేలవ బ్యాటింగ్‌ కొనసాగుతున్న వేళ.. బంగ్లాదేశ్‌ తన టెస్టు క్రికెట్‌ చరిత్రలో అతి పెద్ద విజయానికి చేరువైంది.
  • ప్రజ్ఞ గేమ్‌ డ్రా సింక్‌ఫీల్డ్‌ కప్‌ చెస్‌ టోర్నీలో ప్రజ్ఞానంద నిలకడగా ఆడుతున్నాడు. టోర్నీ సాగేకొద్దీ పోడియంపై నిలిచే అవకాశాల్ని మెరుగుపరుచుకుంటున్నాడు.
  • వాటిని వేరుగానే ఉంచాలి ఆన్‌లైన్‌ చెస్‌ రేటింగ్స్‌ను ఆటగాడి అధికారిక ఫిడే రేటింగ్‌ పాయింట్లుగా మార్చకూడదని, రెండింటినీ వేర్వేరుగానే ఉంచాలని భారత గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి అభిప్రాయపడ్డాడు.
  • అలా పిలిపించుకోవాలంటే.. అంతర్జాతీయ టోర్నీల్లో పతకాల పట్టికలో అగ్రదేశాల సరసన నిలిచినప్పుడే.. భారత్‌కు క్రీడా దేశమనే పిలుపు దక్కుతుందని మాజీ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ అభిప్రాయపడింది.
  • చిరాగ్‌కు చిరాకొస్తోంది భుజం గాయం తిరగబెడుతుండటం నిరాశకు గురి చేస్తోందని బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ స్టార్‌ సాత్విక్‌ సాయిరాజు పేర్కొన్నాడు.
  • దేవదత్‌.. టీమ్‌ ఇండియా ‘తొలి’ జెన్‌జీ కుర్రాడి కథ తెలుసా? టీమ్‌ ఇండియాకు టెస్టుల్లో ఫస్ట్‌ డౌన్‌ బ్యాటర్‌ సెంచరీ కొట్టి రెండున్నరేళ్లు అయింది. ఈ మాట చాలు ఆ ప్లేస్‌ కోసం మన జట్టు ఎంతగా ఇబ్బంది పడుతోందో తెలియడానికి. ఈ సమస్యకు ఎట్టకేలకు చెక్‌ పడింది. సెంచరీతో ఆ పని చేసింది దేవదత్‌ పడిక్కల్‌. కేరళ టు తెలంగాణ టు కర్ణాటక ట్రావెల్‌ చేసిన ఈ కుర్రాడి గురించి చూద్దాం. 
  • ‘పడిక్కల్ దేవుడిచ్చిన వరం.. అతడొచ్చినా మూడో స్థానంలోనే ఆడించాలి’ టీమ్ఇండియా బ్యాటర్లు కొన్నాళ్లుగా స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొలేక తడబడుతున్న సంగతి తెలిసిందే. అయితే, శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో వన్‌డౌన్‌లో దిగిన దేవదత్‌ పడిక్కల్ (Devdutt Padikkal) స్పిన్‌ను అలవోకగా ఆడేస్తున్నాడు.
  • హాకీ ప్రపంచ కప్.. తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన భారత్ నెదర్లాండ్స్‌లో జరుగుతున్న హాకీ ప్రపంచ కప్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. పూల్ డిలో వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌సేన 3-1 తేడాతో విజయం సాధించింది.
  • శ్రీలంకపై సెంచరీ.. అరుదైన ఘనత సాధించిన దేవదత్ పడిక్కల్ టీమ్ఇండియా బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతడికిది తొలి శతకం.