తొలి పంచ్‌ ఎవరిదో?

Eenadu icon
By Sports News Desk Published : 22 Feb 2026 02:24 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

పల్లెకెలె: టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 దశ శనివారమే ఆరంభమైనా.. ఫలితం మాత్రం రాలేదు. పాకిస్థాన్, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ వర్షం వల్ల రద్దవడంతో ఇరు జట్లకూ ఒక్కో పాయింట్‌ దక్కింది. ఆదివారం ఆతిథ్య శ్రీలంకను.. ఇంగ్లాండ్‌ ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్‌కు కూడా కొంతమేర వర్షం ముప్పుంది. మరి ఇంద]ులోనైనా ఫలితం వస్తుందేమో చూడాలి. గ్రూప్‌ దశలో లంక, ఇంగ్లాండ్‌లది ఒకలాంటి ప్రయాణమే. ఓ మ్యాచ్‌ ఓడి, మిగతా మూడూ నెగ్గాయి. బలాబలాల్లో ఇంగ్లాండ్‌ కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికీ.. సొంతగడ్డపై ఆడుతుండడం లంకకు కలిసొచ్చేదే. ఆ జట్టు స్పిన్నర్లను ఎదుర్కోవడం ఇంగ్లిష్‌ బ్యాటర్లకు సవాలే. కానీ ఇంగ్లాండ్‌ కూడా స్పిన్‌లో బలంగానే ఉంది. మరి సూపర్‌-8 బోణీ కొట్టేదెవరో?

 

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • జూన్‌ 14న పాక్‌తో భారత్‌ ఢీ జూన్‌ 14న పాకిస్థాన్‌తో పోరుతో భారత జట్టు మహిళల టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ వేటను ఆరంభించనుంది. ఇంగ్లాండ్‌ ఆతిథ్యమిచ్చే ఈ టోర్నీ షెడ్యూలును ఐసీసీ.. మంగళవారం ప్రకటించింది.
  • సెమీస్‌లో ఇంగ్లాండ్‌ ఇంగ్లాండ్‌ అదరగొట్టింది. సూపర్‌ 8లో వరుసగా రెండో విజయంతో టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. కెప్టెన్‌ బ్రూక్‌ సూపర్‌ శతకం సాధించిన వేళ.. ఆసక్తికర పోరులో పాకిస్థాన్‌ను ఇంగ్లాండ్‌ మట్టికరిపించింది.
  • సచిన్‌ను ఔటివ్వడం తప్పే అది భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్‌. ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జేసన్‌ గిలెస్పీ బంతి సచిన్‌ తెందుల్కర్‌ ప్యాడ్లకు చాలా ఎత్తులో తగిలింది. గిలెస్పీ, అతడి సహచరులు గట్టిగా అప్పీలు చేయడంతో దిగ్గజ అంపైర్‌ స్టీవ్‌ బక్నర్‌.. సచిన్‌ను ఎల్బీడబ్ల్యూగా ఔటిచ్చాడు.
  • జట్టును వీడిన రింకు! టీమ్‌ఇండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ రింకు సింగ్‌ గురువారం జింబాబ్వేతో టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 మ్యాచ్‌కు అనుమానంగా మారాడు. కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా అతడు జట్టును వీడినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
  • భారత్‌కే పంచ్‌ ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్‌ సాధించిన ఉత్సాహంలో వన్డేల్లోనూ బోణీ కొట్టాలనుకున్న భారత మహిళల జట్టుకు పంచ్‌! మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైన హర్మన్‌ప్రీత్‌ బృందం..
  • బోణీ ఎవరిదో? టీ20 ప్రపంచకప్‌లో ఆసక్తికర సమరానికి వేళైంది. సూపర్‌-8లో ఇంకా గెలుపు ఖాతా తెరవని శ్రీలంక, న్యూజిలాండ్‌ బుధవారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ పోరులో గెలవడం శ్రీలంకకు తప్పనిసరి.
  • జమ్మూకశ్మీర్‌ 284/2 కర్ణాటకతో రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూకశ్మీర్‌ అదరగొడుతోంది. మంగళవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో మొదటి రోజు జమ్మూకశ్మీర్‌ సంపూర్ణ ఆధిపత్యం కనబరిచింది.
  • సంక్షిప్త వార్తలు (2) అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ ఎదుగుదలలో కీలకపాత్ర పోషించిన కోచ్‌ జొనాథన్‌ ట్రాట్‌ (ఇంగ్లాండ్‌) ఆ జట్టుకు వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ జట్టు సూపర్‌-8కు అర్హత సాధించకపోవడంతో అతడు కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నాడు.
  • అక్షర్‌ ఆడుతున్నట్లే.. దక్షిణాఫ్రికాతో సూపర్‌-8 మ్యాచ్‌కు ఫామ్‌లో ఉన్న స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ను పక్కన పెట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు యాజమాన్యం.. జింబాబ్వేతో తర్వాతి పోరుకు అతణ్ని తుది జట్టులోకి తీసుకోవడం లాంఛనంగా కనిపిస్తోంది.