సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగితేనే మనుగడ

Eenadu icon
By Telangana Dist. Team Published : 26 Jan 2026 15:03 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మందమర్రి పట్టణం: సింగరేణి సంస్థ ప్రస్తుతం ఉన్న సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతేనే మనుగడ ఉంటుందని మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాధాకృష్ణ అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి పాఠశాల మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  జాతీయ జెండాను ఎగురవేసి కార్మికుల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.

► Read latest Adilabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :