నగర వనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

రాయదుర్గం రూరల్: అటవీ శాఖ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలోని బళ్లారి రోడ్డులో నిర్మించిన నగర వనాన్ని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు. రాయదుర్గంలో నీటి సంరక్షణ పద్ధతులను మాన్కీ బాత్లో ప్రస్తావించిన ప్రధానిమంత్రి నరేంద్ర మోదీకి ఎమ్మెల్యే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
► Read latest Anantapur Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :