జులై మూడో వారంలో‘తల్లికి వందనం’

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 17 Jun 2026 05:38 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఈనాడు, అమరావతి: ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే అర్హులైన ప్రతి విద్యార్థికీ ‘తల్లికి వందనం’ పథకం కింద ఆర్థిక సాయం అందించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఉన్నత విద్య అధికారులతో మంగళవారం సమీక్షించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల ఆధార్‌ పరిశీలన ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని, జులై మూడో వారంలో వారి బ్యాంకు ఖాతాల్లో నిధుల జమకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. పది, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులతో ఈ నెల 29న షైనింగ్‌ స్టార్స్‌ కార్యక్రమం, జులై మూడో వారంలో తల్లిదండ్రులు-టీచర్ల సమావేశం, మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు తదితర అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఎప్‌సెట్, పాలిసెట్, ఆర్‌సెట్‌ లాంటి 12 రకాల ప్రవేశాల కౌన్సెలింగ్‌ జాప్యం లేకుండా నిర్ణీత సమయంలో జరిగేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కౌన్సెలింగ్‌ తేదీలను ఖరారు చేయాలి. ప్రభుత్వ ఇంజినీరింగ్, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్లను పెంచేందుకు పరిశీలించాలి’ అని సూచించారు.  

‘జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు థాపర్‌ ఇన్‌స్టిట్యూట్, జేమ్స్‌ కుక్, మెల్‌బోర్న్, మేధావి స్కిల్‌ యూనివర్సిటీలు, జేఎస్‌ఎస్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌ లాంటివి తమ విద్యా సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. జీఎంఆర్‌ మాన్సాస్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీ ఏర్పాటును వేగవంతం చేయాలి. యువతకు మరింత సైనిక శిక్షణ, ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ ఉపయోగపడుతుంది’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మెకానికల్, సివిల్‌ విభాగాల సీట్లకు డిమాండ్‌ ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఈ సమీక్షలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఉన్నత విద్య కమిషనర్‌ నారాయణ భరత్‌గుప్తా, సమగ్ర శిక్షా అభియాన్‌ ఎస్పీడీ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఆహార వ్యర్థాలను.. ఆర్గానిక్‌గా మార్చేద్దాం! వంట గదిలో వ్యర్థాల నిర్వహణ పెద్ద సమస్యే. ఆహార పదార్థాలతో పాటు కూరగాయల వ్యర్థాలు ఎక్కువగానే మిగిలిపోతుంటాయి.
  • పాద ముద్రలతో చెప్పేయొచ్చు మనుషుల వేలిముద్రలు ఎలా కచ్చితమైన సమాచారాన్నిస్తాయో... అడవుల్లో వన్యప్రాణుల పాదముద్రలు(పగ్‌ మార్క్స్‌) వాటి ఉనికిని స్పష్టంగా బయటపెడతాయి.
  • 85 వేల మొక్కల్లో వందేమాతరం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 150 ఏళ్ల వందేమాతర స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మొక్కలతో ప్రత్యేకంగా దాని ఆకృతిని తీర్చిదిద్దారు తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు.
  • రూపాయికే బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ సీజీఎం శేషాచలం వెల్లడి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌. ఏపీ సర్కిల్‌ వినియోగదారుల కోసం ఫ్రీడం 2.0 మొబైల్‌ పేరుతో రూపాయికే సిమ్‌ అందిస్తోందని ఆ సంస్థ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.శేషాచలం వెల్లడించారు.
  • ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌ రాజకీయ, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారనే కారణంతో వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులను, అనంతపురం జిల్లాలో ఒకరిని ఆ జిల్లాల విధ్యాశాఖాధికారులు సస్పెండ్‌ చేశారు.
  • నేను గర్వంగా ఫీలవుతున్నా.. బెయిల్‌పై విడుదలయ్యాక సీదిరి అప్పలరాజు ‘నేను చాలా గర్వంగా ఫీల్‌ అవుతున్నా. ఒక సాధారణమైన ప్రమాదాన్ని నేరపూరిత హత్య అంటూ జైలుకు పంపించారు.
  • అగ్నిమాపక శాఖకు అధునాతన వాహనాలు అగ్ని ప్రమాదాలు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు అగ్నిమాపక శాఖను మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
  • నవ్యాంధ్ర రాజధానిలో చరిత్రాత్మక ఘట్టం ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించే రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
  • సాంకేతికత ఓ సాధనం మాత్రమే.. కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో న్యాయవాదులు సృజనాత్మకతతో ఆలోచించడం మరిచిపోవద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లిసా గిల్‌ పేర్కొన్నారు.
  • ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యమం తాత్కాలిక వాయిదా విద్యుత్‌ బస్సులు సహా ఉద్యోగులకు చెందిన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐకాస చేపట్టిన ఉద్యమం తాత్కాలికంగా వాయిదా పడింది.
  • పదోన్నతులపై నిషేధాన్ని ఎత్తివేయాలి రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలు కోసం ఉద్యోగుల పదోన్నతులపై పెట్టిన నిషేధాన్ని తొలగించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.
  • చెరువులను ఆక్రమిస్తే జీవాలకు మేత ఎలా? గొర్రెలు, పశువులు, మేకల మేతకు అనుకూలంగా ఉన్న చెరువు భూములను కొంత మంది ఆక్రమించుకొని పంటల సాగు చేయడంతో మూగజీవాలను ఎక్కడ మేపుకోవాలని గొర్రెల కాపర్లు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గొర్రెల మందలతో నిరసనకు దిగారు.
  • అసెంబ్లీ సమావేశాలకు భద్రతలో రాజీ పడొద్దు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భధ్రత ఏర్పాటుచేయాలని, సభ్యులకు అసౌకర్యం కలగకుండా చూడాలని శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు, శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పోలీసు అధికారులను ఆదేశించారు.
  • మూడేళ్ల బుడతడు.. రాకెట్‌లా దూసుకెళ్లాడు 79 కి.మీ. స్కేటింగ్‌ పూర్తి చేసి ఔరా అనిపించాడు మూడేళ్ల బుడతడు దక్షిత్‌(3).
  • ఆలయాల్లో ఉప ముఖ్యమంత్రి సతీమణి పూజలు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సతీమణి అన్నా కొణిదెల కాకినాడ జిల్లాలోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు.
  • ఎస్‌.కోటలో రూ.200 కోట్లతో హిలోరా రిసార్ట్‌ రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా మరో భారీ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది.
  • అందంతో కట్టిపడేసే ఫ్లెమింగో పక్షులు పొడవాటి ముక్కు, ఎత్తయిన కాళ్లతో చూడటానికి అందంగా కనిపిస్తున్న ఇవి ఫ్లెమింగో పక్షులు.
  • తెలీదు.. గుర్తులేదు.. సంబంధం లేదు..! నాకేం తెలీదు.. గుర్తులేదు.. సంబంధం లేదు.. ఇవి పోలీసుల కస్టడీలో ఉన్న వైకాపా నేత చింతాడ రవికుమార్‌ చెబుతున్న సమాధానాలు. వైకాపా అధ్యక్షుడు జగన్‌ గత నెల 30న శ్రీకాకుళం జిల్లాకు వచ్చినప్పుడు.. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఎస్సై పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించిన కేసులో చింతాడ రవి రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
  • ‘భోగాపురం.. ఆహా’రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు విమానాల్లో అందించే ఆహారం(ఇన్‌ఫ్లైట్‌ క్యాటరింగ్‌) తయారీకి ఎన్‌కామ్‌ స్కై ప్లేట్స్‌ సంస్థ ఇక్కడే వంటశాల భవనాన్ని ఏర్పాటు చేసింది.
  • ఏడుగురు రాష్ట్ర పోలీసులకు శౌర్య పతకాలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మొత్తం 23 మంది పోలీసు అధికారులకు కేంద్ర హోంశాఖ పతకాలు ప్రకటించింది.

English Translation

Salandam to mother in the third week of July

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 17 Jun 2026 05:38 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

Today, Amaravati: Class One Minister of Education and IT Nara Lokesh has directed to take all measures to provide financial assistance under the 'Thalliki Vandanam' scheme to every eligible student studying in government and private educational institutions from intermediate to intermediate. A review was conducted on Tuesday with school and higher education officials at Undavalli residence. On this occasion, the officials explained to the Minister that the Aadhaar verification process of the mothers will be completed soon and all measures are being taken to deposit the funds in their bank accounts in the third week of July. The minister discussed with the officials the Shining Stars program on 29th of this month with the students who showed the best performance in the results of the 10th and Intermediate public examinations, the parent-teacher meeting in the third week of July, and the adjustment of surplus teachers. On this occasion, the minister said that special measures should be taken to increase the enrollment of students in government schools. Steps should be taken to ensure that the counseling of 12 types of entrances like Epset, Polyset, Orset takes place on time without any delay. The counseling dates should be finalized without any hassle for the students. He suggested that consideration should be given to increasing seats in government engineering and polytechnic colleges.  

'National and international educational institutions like Thapar Institute, James Cook, Melbourne, Medhavi Skill Universities, JSS Academy of Higher Education and Research are showing interest in setting up their educational institutions in the state. The establishment of GMR Manassas Aviation University should be expedited. The NCC directorate sanctioned by the Center will be useful for the state to provide more military training and encouragement to the youth, said Lokesh. The officials brought to the attention of the minister that there is a demand for the seats of mechanical and civil departments in the polytechnic colleges. They said that they are ready to give notification to the engineering counselling. Education Principal Secretary Shyama Rao, School Education Director Tamim Ansaria, Higher Education Commissioner Narayana Bharatgupta, Comprehensive Education Abhiyan SPD B. Srinivasa Rao participated in this review. href="https://www.eenadu.net/" target="_blank" rel="noopener">Telugu News► Follow us on Facebook, Twitter, href="https://www.instagram.com/eenadulivenews/?hl=en" target="_blank" rel="noopener">Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Let's turn food waste into organic! Waste management is a big problem in the kitchen. A lot of vegetable waste is left along with the food items.
  • You can tell by footprints How human fingerprints provide accurate information... Footprints (pug marks) of wild animals in the forests clearly reveal their presence.
  • Vandemataram among 85 thousand plants To celebrate the Independence Day, the farmers of East Godavari district Kadiam Nursery have specially designed it with plants to convey the spirit of 150 years of Vande Matara to today's generations.
  • For Rs. On the occasion of Independence Day, B.S.N.L. M. Seshachalam, the chief general manager of the company revealed that AP Circle is offering a SIM for Rs. Three teachers from YSR Kadapa district and one from Anantapur district were suspended by the Disciplinary Officers of those districts for their involvement in political and anti-government activities. I feel very proud. A simple accident is sent to jail as culpable homicide.
  • Advanced vehicles for fire department Chief Minister Chandrababu said that the fire department is being made more modern to protect people's lives and properties during fire accidents and disasters. Arrangements have been completed for the first ever state-level Independence Day program in the public capital Amaravati.
  • Technology is only a tool.. High Court Chief Justice (CJ) Justice Lisa Gill said that lawyers should not forget to think creatively in the era of artificial intelligence (AI).
  • Temporary postponement of RTC employees movement The movement undertaken by IKASA of RTC Employees' Unions seeking resolution of various issues of employees, including electric buses, has been temporarily postponed.
  • The ban on promotions should be lifted. The leaders of teachers' unions have demanded that the ban on promotions of employees be removed for the implementation of President's Orders-2025. The shepherds protested with their flocks at the Tehsildar's office asking where to graze the mute animals as some people encroached the pond lands suitable for sheep, cattle and goat grazing and cultivated crops.
  • Do not compromise on security for assembly meetings. Legislative Council Chairman Koye Moshenuraju and Legislative Assembly President Chintakayala Ayyannapatra have ordered the police officers to ensure tight security in the background of the assembly meetings and ensure that the members are not inconvenienced. 79 km. Three-year-old boy Dakshit (3) felt aura after finishing skating. Deputy Chief Minister Pawan Kalyan's wife Anna Konidela visited famous temples in Kakinada district. Another huge project is going to be set up to give a boost to the tourism sector of the state. These are flamingo birds which look beautiful with their long nose and raised legs. I don't know.. I don't remember.. It has nothing to do with it.. These are the answers given by Vaikapa leader Chintada Ravikumar who is in police custody. It is known that Chintada Ravi was a remand prisoner in a case of misbehaving with a woman SS who was performing security duties when VYKAP President Jagan came to Srikakulam district on 30th of last month.
  • 'Bhogapuram.. food Encom Sky Plates has set up a kitchen building here to prepare in-flight catering for passengers traveling from and to Bhogapuram International Airport. On the occasion of Independence Day, Union Home Ministry announced medals to all 23 police officers from Andhra Pradesh.