నాగర్ కర్నూల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కథనాలతో కదిలిన ఫారెస్ట్ అధికారులు గ్రామాలను పరిశీలించారు. పంట పొలాల్లో పెద్ద పులి అడుగులు గుర్తించారు. గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Updated at - Dec 20 , 2025 | 08:30 PM